తాడి చెట్టు పడి వ్యక్తి మృతి
December 10, 2022
0
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని కరప మండలంలోని గొర్రిపూడిలో సుబ్బరాజు అనే వ్యయసాయ కూలీ పొలం పనికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. సరిగ్గా మంత్రాల తూము వద్దకు వచ్చేసరికి తాటిచెట్టు మీద పడి తల నుజ్జునుజ్జు కావడంతో సుబ్బరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.