బీహార్ లోని సరాన్ జిల్లా ఛాప్రా ఏరియాలో కల్తీ మద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతుంది. దీంతో అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతున్నది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టిన..తనిఖీలు చేసిన గుట్టుచప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారు చేస్తూ, సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అలాగే మరికొంత మంది అస్వస్థతకు గురైతే హాస్పటల్ లో జాయిన్ చేసారు.
Post Top Ad
adg
Wednesday 14 December 2022
Home
bihar
National
కల్తీ మద్యానికి ముగ్గురు బలి
గత కొంతకాలంగా బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం
మరికొంత మందికి అస్వస్థత
కల్తీ మద్యానికి ముగ్గురు బలి
కల్తీ మద్యానికి ముగ్గురు బలి
Tags
# bihar
# National
# కల్తీ మద్యానికి ముగ్గురు బలి
# గత కొంతకాలంగా బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం
# మరికొంత మందికి అస్వస్థత
About Telugu Lo Computer
మరికొంత మందికి అస్వస్థత
Tags
bihar,
National,
కల్తీ మద్యానికి ముగ్గురు బలి,
గత కొంతకాలంగా బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం,
మరికొంత మందికి అస్వస్థత
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment