కేంద్రం ప్రభుత్వ ప్రచారం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా ఏకంగా రూ. 6,509.56 కోట్లు వినియోగించింది. గత ఎనిమిదేళ్లలో ఈ సొమ్మును ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచారం కోసం వాడింది. ప్రింట్ మీడియాకు రూ.3,248.77 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.3,260.79 కోట్ల ప్రకటనలు ఇచ్చినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఈ ప్రకటనలు ఇచ్చామన్నారు. సీపీఎం ఎంపీ ఎం.సెల్వరసు అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 7 నాటికే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కు ప్రకటనల కోసం రూ.168.8 కోట్లు ఖర్చు చేసింది.
Post Top Ad
adg
Tuesday, 13 December 2022
Home
509.56 కోట్లు ఖర్చు !
National
కేంద్రం ప్రభుత్వ ప్రచారం కోసం
కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
ప్రచారం కోసం రూ. 6
ప్రచారం కోసం రూ. 6,509.56 కోట్లు ఖర్చు !
ప్రచారం కోసం రూ. 6,509.56 కోట్లు ఖర్చు !
Tags
# 509.56 కోట్లు ఖర్చు !
# National
# కేంద్రం ప్రభుత్వ ప్రచారం కోసం
# కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
# ప్రచారం కోసం రూ. 6
About Telugu Post
ప్రచారం కోసం రూ. 6
Tags
509.56 కోట్లు ఖర్చు !,
National,
కేంద్రం ప్రభుత్వ ప్రచారం కోసం,
కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్,
ప్రచారం కోసం రూ. 6
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment