గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్కోట్ జిల్లా ధోరాజీలో ఆదివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, గుజరాత్ ప్రజలు తన గురువులని, వారి ఆశీర్వాదాలు తనకు కావాలన్నారు. గుజరాత్ ప్రజలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారు తనకు శిక్షణనిచ్చి, తనను అభివృద్ధి చేశారని చెప్పారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ''అందుకే మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం'' అని చెప్పారు. రెండు దశాబ్దాలపాటు సమైక్యంగా కృషి చేసినందుకే బీజేపీ ప్రజల ఆశీర్వాదాలను పుష్కలంగా పొందుతోందని చెప్పారు. కచ్ ఎడారి పెద్ద సమస్యగా ఉండేదని, దానిని గుజరాత్ కమానుద్వారంగా అభివృద్ధి చేశామని చెప్పారు. గుజరాత్లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఆదివారం మాట్లాడతారు. అంతకుముందు ఆయన సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెరవల్ పట్టణంలో జరిగిన ప్రచార సభలో కూడా ఆయన మాట్లాడారు.
Post Top Ad
adg
Sunday, 20 November 2022
Home
gujarat
గుజరాత్ ప్రజలు తన గురువులని
బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ
మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం !
సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని
మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం !
మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం !
Tags
# gujarat
# గుజరాత్ ప్రజలు తన గురువులని
# బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ
# మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం !
# సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని
About Telugu Lo Computer
సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని
Tags
gujarat,
గుజరాత్ ప్రజలు తన గురువులని,
బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ,
మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం !,
సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment