జోరుగా - హుషారుగా సాగుతున్న జోడో యాత్ర

Telugu Lo Computer
0

 


ప్రతిరోజూ ఉదయం 5.55 కి ప్రారంభం కావాల్సిన రాహుల్ గాంధీ పాదయాత్ర పొగమంచు కారణంగా ఆలస్యం అయింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. యువత, వృద్ధులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు రాహుల్ కి సంఘీభావంగా నడుస్తున్నారు. 89 సంవత్సరాల వయసులో సతీ సమేతంగా రాహుల్ తో పాటు నడిచిన అడ్మిరల్ రామదాసు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒక చిన్నారిని ఎత్తుకుని కాసేపు నడిచారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్న రాహుల్ భారత్ జోడో యాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో యాత్రకి టీ బ్రేక్ పడింది. సంగారెడ్డి లోని ఓ హోటల్ లో చాయ్ తాగిన రాహుల్ గాంధీ అక్కడ యువత, స్

Post a Comment

0Comments

Post a Comment (0)