మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒక తిరోగమనం స్పష్టంగా కనపడుతోందని చెప్పారు. రాజకీయాల్లో మతతత్వం, కుల తత్వం, ధన బలం, ఎమ్మెల్యేలతో బేరసారాలు, చవకబారు భాషలో మాట్లాడడం లాంటి దుర్లక్షణాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలని, ఇప్పటికైనా మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత తాను ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళుతున్నానని, దేశంలో మంచి రాజకీయాల కోసం ఏం చేయాలి అన్న విషయంపై చర్చ రేకెత్తిస్తున్నానని ఆయన తెలిపారు.
Post Top Ad
adg
Tuesday, 29 November 2022
Home
National
కులతత్వం పెరిగిపోయాయి !
మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రాజకీయాలలో మతతత్వం
రాజకీయాలలో మతతత్వం, కులతత్వం పెరిగిపోయాయి !
రాజకీయాలలో మతతత్వం, కులతత్వం పెరిగిపోయాయి !
Tags
# National
# కులతత్వం పెరిగిపోయాయి !
# మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి
# మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
# రాజకీయాలలో మతతత్వం
About Telugu Lo Computer
రాజకీయాలలో మతతత్వం
Tags
National,
కులతత్వం పెరిగిపోయాయి !,
మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి,
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,
రాజకీయాలలో మతతత్వం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment