ఉత్తర కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన భారత్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 22 November 2022

ఉత్తర కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన భారత్


యునైటెడ్ నేషన్స్​లో  జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఇండియా శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్​కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ లాంటివి,  ప్రపంచ దేశాల శాంతిభద్రతలకే ప్రమాదమని అన్నారు. కొరియా దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు, డీన్యూక్లియరైజేషన్​కు ఇండియా మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు, భద్రతా మండలి కలసికట్టుగా ఉండాలని ఆమె కోరారు. ఇటీవల ఉత్తర కొరియా మిసైల్ టెస్ట్ చేయగా ఆ దేశ ప్రెసిడెంట్ కిమ్‌ భార్య, కూతురుతో కలిసి శక్తిమంతమైన ఇంటర్​కాంటినెంటల్ మిసైల్‌ టెస్ట్‌ను పరిశీలించారు. శత్రువుల బెదిరింపులు కొనసాగితే న్యూక్లియర్ వెపన్స్ తో సమాధానం ఇస్తామని కిమ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే యూఎన్​లో భద్రతా మండలి రెండోసారి సమావేశమైంది.

No comments:

Post a Comment