చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించటాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం తీవ్రంగా నిరసిస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి జీఎస్టీని మాఫీ చేయించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. మరో నెల రోజుల్లో గుజరాత్ ఎన్నికలు ఉండటంతో ఇక్కడ నిరసనలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని మోడీకి దృష్టికి సమస్య ను తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి చెప్పారు. ఇప్పటికే సబర్మతి ఆశ్రమంలో నిరసన చేపట్టామన్నారు. తాజాగా సూరత్ లోని గాంధీ పార్కులో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేశారు. అనేక నిర్బంధాల మధ్య జీఎస్టీ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత, నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్, చెలమళ్ళ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
adg
Wednesday, 16 November 2022
Home
Andhra Pradesh
National
telangana
అఖిల భారత పద్మశాలి సంఘం
చేనేత వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్ లో నిరసన
ప్రధాని మోడీకి దృష్టికి సమస్య ను తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం
చేనేత వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్ లో నిరసన
చేనేత వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్ లో నిరసన
Tags
# Andhra Pradesh
# National
# telangana
# అఖిల భారత పద్మశాలి సంఘం
# చేనేత వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్ లో నిరసన
# ప్రధాని మోడీకి దృష్టికి సమస్య ను తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం
About Telugu Lo Computer
ప్రధాని మోడీకి దృష్టికి సమస్య ను తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం
Tags
Andhra Pradesh,
National,
telangana,
అఖిల భారత పద్మశాలి సంఘం,
చేనేత వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్ లో నిరసన,
ప్రధాని మోడీకి దృష్టికి సమస్య ను తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment