మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కిందపడటంతో ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీని కలవడానికి ప్రజలు పెద్దసంఖ్యలో తరలి రావడంతో రద్దీ ఏర్పడింది. పోలీసులు జనాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో యాత్రలో తొక్కిసలాట జరిగింది. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేస్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రభంజనం చూసి బీజేపీ భయపడి యాత్ర పరువు తీసేందుకు యత్నిస్తుందని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Post Top Ad
adg
Sunday, 27 November 2022
Home
congress
Indore
madyapradesh
National
కేసీ వేణుగోపాల్ కి గాయా లు
పోలీసులు జనాన్ని నియంత్రించలేకపోయారు
భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట !
భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట !
భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట !
Tags
# congress
# Indore
# madyapradesh
# National
# కేసీ వేణుగోపాల్ కి గాయా లు
# పోలీసులు జనాన్ని నియంత్రించలేకపోయారు
# భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట !
About Telugu Lo Computer
భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట !
Tags
congress,
Indore,
madyapradesh,
National,
కేసీ వేణుగోపాల్ కి గాయా లు,
పోలీసులు జనాన్ని నియంత్రించలేకపోయారు,
భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment