భారత ఎలక్షన్ కమిషనర్గా ఈరోజు అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కొత్తగా నియమించబడ్డారు. భారత ఎన్నికల కమిషన్లో ముగ్గురు కమిషనర్లు ఉంటారు. మే నెలలో సుశీల్ చంద్ర రిటైర్ కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనుప్ చంద్ర పాండే మరో కమిషనర్గా ఉన్నారు. ఇప్పుడు అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు.
అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరణ
November 21, 2022
0
Tags