బీహార్ లోని పాట్నా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. శనివారం విద్యార్థి సంఘాల ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాంపస్ లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు…యూనివర్సిటీ గేటు వద్ద కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. శాంతి భద్రత పర్యవేక్షణ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాట్నా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య కాల్పులు
November 20, 2022
0
Tags