బీహార్లో రోడ్ల దుస్థితిపై వినూత్న తరహాలో నిరసనకు దిగారు సమస్తిపూర్ వాసులు. హాజీపూర్-బచ్వారా వెళ్లే జాతీయ రహదారి -122ని బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం మొహియుద్దీన్ నగర్ మార్కెట్ సమీపంలోని రహదారిపై ఉన్న మురికి నీటిలోనే కూర్చుని నిరసన చేపట్టారు. గత మూడు రోజులుగా నిరసన చేపడుతున్నా అధికారులు స్పందించడం లేదని ఓ నిరసనకారుడు తెలిపారు. తాము మూడు రోజుల నుంచి నిరసన చేపడుతున్నామని, గుంతలమయమైన రోడ్లను బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తు్న్నారు. జాతీయ రహదారి -122ను బాగు చేయడానికి కాంట్రాక్టర్కు రూ.25 లక్షలు మంజూరు అయ్యాయని.. అయినా పట్టించుకోవడం లేదని నిరసనకారులు ఆరోపించారు. రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా.. జాతీయ రహదారి-122 టెండర్ ప్రక్రియ పూర్తయిందని.. హైవేపై గుంతల మరమ్మతులు ప్రారంభమయ్యాయని.. కొంచెం సమయం పడుతుందని ఓ అధికారి వివరించారు.
Post Top Ad
adg
Sunday 16 October 2022
Home
bihar
జాతీయ రహదారి -122ని బాగు చేయాలని డిమాండ్
మురికి నీటిలోనే కూర్చుని నిరసన
రోడ్లన్నీ గుంతలమయంపై వినూత్న నిరసన
రోడ్లన్నీ గుంతలమయంపై వినూత్న నిరసన
రోడ్లన్నీ గుంతలమయంపై వినూత్న నిరసన
Tags
# bihar
# జాతీయ రహదారి -122ని బాగు చేయాలని డిమాండ్
# మురికి నీటిలోనే కూర్చుని నిరసన
# రోడ్లన్నీ గుంతలమయంపై వినూత్న నిరసన
About Telugu Lo Computer
రోడ్లన్నీ గుంతలమయంపై వినూత్న నిరసన
Tags
bihar,
జాతీయ రహదారి -122ని బాగు చేయాలని డిమాండ్,
మురికి నీటిలోనే కూర్చుని నిరసన,
రోడ్లన్నీ గుంతలమయంపై వినూత్న నిరసన
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment