ఉత్తర ప్రదేశ్లో తాజాగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి తగ్గిన విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ప్రతి స్లాబ్లోనూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ యూనిట్కు యాభై పైసల నుంచి ఒక్క రూపాయి వరకు ఈ తగ్గింపు అమలు కానుంది. అయితే, గృహ వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీని ద్వారా దాదాపు కోటి మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది. మరోవైపు ఇప్పటివరకు అమలవుతున్న యూనిట్కు ఏడు రూపాయల స్లాబ్ను పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అన్ని స్లాబుల్లో కలిపి అత్యధిక యూనిట్ రేటు రూ.6.50గా నిర్ణయించారు. ఈ మార్పులకు సంబంధించిన నిర్ణయాన్ని గత నెల 23నే తీసుకున్నప్పటికీ ఈ నెల 4 నుంచి అమల్లోకి తెచ్చారు. తాజా నిర్ణయం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వంద యూనిట్లలోపు యూనిట్కు రూ3.35, 100-150 యూనిట్ల వరకు యూనిట్కు రూ.3.85, 151-300 యూనిట్ల వరకు యూనిట్కు రూ.5.00, 300 పైన యూనిట్లకు యూనిట్కు రూ.5.50గా నిర్ణయించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా యూనిట్కు రూ.6.50గా ఉంది.
Post Top Ad
adg
Friday, 5 August 2022
Home
uttarapradesh
ఉత్తర ప్రదేశ్లో గృహ వినియోగ విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
ఏడు రూపాయల స్లాబ్ను పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం
కోటి మంది వినియోగదారులకు మేలు
ఉత్తర ప్రదేశ్లో గృహ వినియోగ విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
ఉత్తర ప్రదేశ్లో గృహ వినియోగ విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
Tags
# uttarapradesh
# ఉత్తర ప్రదేశ్లో గృహ వినియోగ విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
# ఏడు రూపాయల స్లాబ్ను పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం
# కోటి మంది వినియోగదారులకు మేలు
About Telugu Post
కోటి మంది వినియోగదారులకు మేలు
Tags
uttarapradesh,
ఉత్తర ప్రదేశ్లో గృహ వినియోగ విద్యుత్ ఛార్జీలు తగ్గింపు,
ఏడు రూపాయల స్లాబ్ను పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం,
కోటి మంది వినియోగదారులకు మేలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment