మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రేను దాదర్లోని ఆయన నివాసంలో కలిశారు. ఇద్దరు గంటన్నరపాటు సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు ముందు ఇద్దరి భేటి చర్చనీయాంశమైంది. ఎంఎన్ఎస్ ఏక్నాథ్ షిండే మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రేకు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో రాజ్ఠాక్రేతో ఈ విషయంపై చర్చించేందుకు ఫడ్నవీస్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తున్నది. ఇంతకుముందు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమయంలో రాజ్ఠాక్రే, ఏక్నాథ్ షిండే సంభాషణకు సంబంధించి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే, ఠాక్రే ఆరోగ్యంపైనే షిండే ఫోన్ చేసినట్లు తెలిసింది. మరో వైపు హిందుత్వంపై ఉద్ధవ్ ఠాక్రేపై రాజ్ఠాక్రే నిరంతరం విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అలాగే ఏక్నాథ్ షిండే సైతం హిందుత్వంపై పలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.
Post Top Ad
adg
Friday, 15 July 2022
Home
ఎంఎన్ఎస్ మంత్రివర్గంలో చేరే అవకాశం
మంత్రివర్గ విస్తరణకు ముందు ఇద్దరి భేటి
మహారాష్ట్ర
రాజ్ఠాక్రేతో ఫడ్నవీస్ భేటీ
రాజ్ఠాక్రేతో ఫడ్నవీస్ భేటీ
రాజ్ఠాక్రేతో ఫడ్నవీస్ భేటీ
Tags
# ఎంఎన్ఎస్ మంత్రివర్గంలో చేరే అవకాశం
# మంత్రివర్గ విస్తరణకు ముందు ఇద్దరి భేటి
# మహారాష్ట్ర
# రాజ్ఠాక్రేతో ఫడ్నవీస్ భేటీ
About Telugu Post
రాజ్ఠాక్రేతో ఫడ్నవీస్ భేటీ
Tags
ఎంఎన్ఎస్ మంత్రివర్గంలో చేరే అవకాశం,
మంత్రివర్గ విస్తరణకు ముందు ఇద్దరి భేటి,
మహారాష్ట్ర,
రాజ్ఠాక్రేతో ఫడ్నవీస్ భేటీ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment