హిజ్రాపై అత్యాచారం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పులివెందులలో ఓ హిజ్రాపై పది మంది అత్యాచారం చేసిన సంఘటన  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఓ హిజ్రా ఒంటరిగా పులివెందులలో నివసిస్తోంది. రెండు రోజుల క్రితం హిజ్రా ఒంటరిగా ఉందని గమనించి పది మంది ఇంట్లోకి చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. గురువారం హిజ్రా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)