ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పులివెందులలో ఓ హిజ్రాపై పది మంది అత్యాచారం చేసిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఓ హిజ్రా ఒంటరిగా పులివెందులలో నివసిస్తోంది. రెండు రోజుల క్రితం హిజ్రా ఒంటరిగా ఉందని గమనించి పది మంది ఇంట్లోకి చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. గురువారం హిజ్రా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
హిజ్రాపై అత్యాచారం
July 21, 2022
0