దేశంలో కొత్తగా 13,625 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 13,615 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,540,320 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,31,043 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉంది. తాజాగా 20 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,474 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,265 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 42996427 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,99,00, 59,536 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 10,46, 038 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)