మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఖాల్ఘాట్ లో దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు. ఆ బస్సు ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా వంతెనపై అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు. పోలీసులు, రెస్క్యూ బృందాల సభ్యులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు.
Post Top Ad
adg
Monday, 18 July 2022
Home
12 మంది మృతి
Criem
ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా
ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఖాల్ఘాట్
ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు : 12 మంది మృతి
ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు : 12 మంది మృతి
Tags
# 12 మంది మృతి
# Criem
# ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా
# ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు
# మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఖాల్ఘాట్
About Telugu Post
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఖాల్ఘాట్
Tags
12 మంది మృతి,
Criem,
ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా,
ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు,
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఖాల్ఘాట్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment