110 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ తరపున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఒక్క సభ్యుడూ లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగియటంతో ఇప్పటి వరకు ఉన్న ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ కోల్పొయింది. 1909లో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ తరఫున తొలి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.
110 ఏళ్లలో తొలిసారి....!
July 07, 2022
0