ప్రధాని మరో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రస్తుతం మోదీ మరో ప్రజలను మభ్యపెట్టేందుకు మరో ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారన్నారు. ”అన్ని అంశాలనూ పక్కదారి పట్టించి మభ్యపెట్టడంలో మోదీ పండితుడు. అయితే, ఈ విపత్తులను మాత్రం ఆయన దాచిపెట్టలేరు. అవి ఏంటంటే… డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.78కి చేరింది. ఎల్ఐసీ మార్కెట్‌ విలువలో రూ.1.32 లక్షల కోట్లు నష్టపోయింది. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 30 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. నిరుద్యోగం జీవితకాల గరిష్ఠానికి చేరింది. దేశంలో ఎన్నడూ జరగనంత అతి పెద్ద బ్యాంకు కుంభకోణం డీహెచ్ఎఫ్ఎల్‌లో చోటుచేసుకుంది” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)