ఘోర ప్రమాదం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ శివారులో తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ లారీ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తల, మొండెం వేరు అయ్యాయి దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాజారామ్ తండాకు చెందిన బానోత్ రవి గా గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)