ఎంఎంటీఎస్ రైలు ప్రయాణకులకు శుభవార్త. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరలు తగ్గించారు. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధర 50 శాతం తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈనెల 5 నుంచి తగ్గిన టిక్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్, ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ లో ప్రయాణించే వారికి లబ్ధి చేకూరనుంది.
ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరలు తగ్గింపు
May 03, 2022
0
Tags