సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అజాంఖాన్ బెయిల్ పిటీషన్ విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయాన్ని అపహాస్యం చేయడంగా దీనిని విమర్శించింది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడంతో అజాంఖాన్ ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్నారు. జైలులో ఉన్నా రాంపూర్ నియోజకవర్గం నుంచి వరసగా పదోసారి అజాంఖాన్ గెలిచారు. 'అన్ని కేసుల్లోనూ అజాంఖాన్కు బెయిల్ వచ్చినా ఒక్క కేసులో ఆయన సుదీర్ఘకాలం జైలులో ఉన్నారు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే' అని ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
Post Top Ad
adg
Saturday, 7 May 2022
Home
National
అజాంఖాన్ బెయిల్
ఉత్తరప్రదేశ్
ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం
న్యాయాన్ని అపహాస్యం చేయడమే
న్యాయాన్ని అపహాస్యం చేయడమే !
న్యాయాన్ని అపహాస్యం చేయడమే !
Tags
# National
# అజాంఖాన్ బెయిల్
# ఉత్తరప్రదేశ్
# ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం
# న్యాయాన్ని అపహాస్యం చేయడమే
About Telugu Post
న్యాయాన్ని అపహాస్యం చేయడమే
Tags
National,
అజాంఖాన్ బెయిల్,
ఉత్తరప్రదేశ్,
ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం,
న్యాయాన్ని అపహాస్యం చేయడమే
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment