ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను అరెస్ట్

Telugu Lo Computer
0


ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కేంద్రంగా సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో రెండు ముఠాలను అరెస్ట్ చేసి సీసీఎస్ పోలీసులు జైలుకి పంపారు. ఈ కేసులో యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)