ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కేంద్రంగా సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో రెండు ముఠాలను అరెస్ట్ చేసి సీసీఎస్ పోలీసులు జైలుకి పంపారు. ఈ కేసులో యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను అరెస్ట్
May 18, 2022
0
Tags