ఘర్షణ కేసులో లొంగిపోయేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోర్టును అభ్యర్థించారు.1988లో జరిగిన కేసులో సుప్రీంకోర్టు తనకు ఏడాది జైలు శిక్ష విధించిన తర్వాత, వైద్య కారణాలపై లొంగిపోవడానికి కొంత సమయం కావాలని నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ముందు ప్రస్తావించాలని కోరింది.
Post a Comment
0Comments
3/related/default