సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పోలీసులకు దొరక్కుండా అనంత ఉదయ్భాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏదీ ఏమైనా ఇవాళ అనంత ఉదయ్ భాస్కర్ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా.. సుబ్రహ్మణ్యం మృతదేహానికి నిన్న పోస్టుమార్టం పూర్తయ్యింది. ఎస్పీ ప్రెస్మీట్ తర్వాత మృతుడి భార్య అపర్ణ పోస్టుమార్టంకి అంగీకరించింది.
అజ్ఞాతంలోకి అనంత ఉదయ్ భాస్కర్ ?
May 22, 2022
0