దేశంలో కొత్తగా 3207 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3207 నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,05,401 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3410 మంది కరోనా నుంచి కోలు కున్నారు. కరోనా పాజిటివిటి రేటు 99.20 శాతంగా ఉంది. తాజాగా 29 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 5,24,093 కి చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 20,403 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,90,34,90,396 మందికి కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు చేసింది. గడిచిన 24 గంటల్లో 13,50,622 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,60,905 కు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)