దేశంలో 2338 కొత్త కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 2338 కరోనా కేసులు నమోదు కాగా 19 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.31 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 4.26 కోట్ల మంది కోలుకోగా 17.8 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 193 కోట్ల మంది కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)