"ఆదిపురుష్" పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాకి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడం ఆసక్తిగా మారింది. తెలంగాణా కి చెందిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ “ఆదిపురుష్” సినిమాపై కొన్ని వ్యాఖ్యలు చెయ్యడం దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాని బీజేపీ వారి డైరెక్షన్ లోనే తెరకెక్కించారని సరిగ్గా ఇలాంటి సినిమాలతోనే ఆ పార్టీ ఎన్నికల ముందు వస్తుంది అని ఇవన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతాయని అందులో భాగంగానే అప్పట్లో “యూరి” రీసెంట్ గా “కాశ్మీర్ ఫైల్స్” ఇప్పుడు “ఆదిపురుష్” సినిమా కూడా తెరకెక్కించబడింది అని ఆ సినిమాని రామ మందిరం ప్రారంభంకి కి ముందు రిలీజ్ చేస్తారని పలు సంచలన కామెంట్స్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)