సిపిఎం ప్రధాన కార్యదర్శిగా మరోసారి సీతారాం ఏచూరీని కేంద్ర కమిటీ ఎన్నుకుంది. మహా సభ ద్వారా ఎన్నికైన 85 మంది సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ 17 మంది సభ్యులతో పార్టీ అత్యున్నత నాయకత్వమైన పొలిట్ బ్యూరోను ఎన్నుకుంది. సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, మాణిక్ సర్కార్, పినరయ్ విజయన్, బి.వి రాఘవులు, బృందాకరత్, కొడియారి బాలకృష్ణన్, ఎం.ఎ బేబి, సూర్యకాంత మిశ్రా, మహమ్మద్ సలీమ్, సుబాషిణి ఆలీ, జి. రామకృష్ణన్, తపన్సేన్, నిలోత్పల్ బసు, విజయ్ రాఘవన్, అశోక్ ధావలే, రామచంద్రన్ డోమ్. వీరితో పాటు సెంట్రల్ కమిషన్ చైర్మన్ గా ఎకె పద్మనాభన్ ను ఎన్నుకున్నారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శిగా మరోసారి సీతారాం ఏచూరీ
April 10, 2022
0
Tags