బొగ్గు లేకపోవడంతో థర్మల్ విద్యుత్ తగ్గిందని, దీనితో ఢిల్లీలో పలు అనివార్యపు చర్యలు తీసుకోవల్సి వచ్చిందని ఢిల్లీ విద్యుత్ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. పరిస్థితిలో మార్పు రాకపోతే ఆసుపత్రులు , మెట్రోరైళ్లకు విద్యుత్ నిలిచిపోతుందని, వీటిని నిర్వహించడం కష్టం అవుతుందని వివరించారు.
ఆసుపత్రులు మూసేసే దుస్థితి
April 29, 2022
0