ఢిల్లీలో బుల్డోజర్ల ద్వారా ముస్లిం ఇళ్లను కూల్చేస్తున్నారని, ఈ సమయంలో కొందరు జర్నలిస్టులు విపరీత ధోరణితో మాట్లాడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అతి త్వరలో దేశంలో బుల్డోజర్ల కొరత రాబోతోందని, ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తుందంటూ టీవీ యాంకర్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే, ఇంత పాక్షికంగా ఉండటం ఏంటని ఫైర్ అయ్యారు. హిందీని జాతీయ భాష అంటూ వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో ఒమర్ స్పందించారు. భారత్ ఎంతో వైవిధ్యమైన దేశమని, అందరికీ స్థానం వుంటుందని పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో అన్ని భాషలకు స్థానం వుందని, దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటూ ఒమర్ పేర్కొన్నారు.
Post Top Ad
adg
Thursday, 28 April 2022
Home
National
ఇంత పాక్షపాతమా?
టీవీ యాంకర్లు
నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే
షనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా
నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే, ఇంత పాక్షపాతమా?
నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే, ఇంత పాక్షపాతమా?
Tags
# National
# ఇంత పాక్షపాతమా?
# టీవీ యాంకర్లు
# నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే
# షనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా
About Telugu Post
షనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా
Tags
National,
ఇంత పాక్షపాతమా?,
టీవీ యాంకర్లు,
నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే,
షనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment