మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శనివారం రాత్రి కాంతి పుంజం కనిపించడంతో చూసినవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇది ఉల్కాపాతం అని భావించారు. కానీ ఇది చైనీస్ రాకెట్ చాంగ్ జహేంగ్ 5 బి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నపుడు పేలిపోవడంతో వెలువడిన కాంతి అని ఓ అమెరికన్ సైంటిస్ట్ చెప్తున్నారు. చాంగ్ జహేంగ్ 5 బి సిరీస్ రాకెట్ను 2021 ఫిబ్రవరిలో ప్రయోగించారు. ఇది శనివారం భూమి వాతావరణంలోకి మళ్ళీ ప్రవేశించింది. భారత దేశ గగనతలంలో పేలిపోయింది. ఈ రాకెట్ శిథిలాల్లో అత్యధిక భాగం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నపుడే మండిపోయాయి. దీనివల్ల హాని జరిగే అవకాశం చాలా తక్కువ ఉంది. హార్వర్డ్-స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ ఆస్ట్రోనామర్ జొనాథన్ మెక్డొవెల్ అంతకుముందు ఇచ్చిన ట్వీట్లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రాకెట్ బాడీ శనివారం క్రిందకు వస్తుందని ముందుగానే ఊహించారు. ఈ రాకెట్ రీఎంట్రీ స్టేజ్గా తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. చాంగ్ జహేంగ్ 5 బి రాకెట్ మూడో దశ అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇది మరో గంటలో తిరిగి భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ట్రాక్ కూడా చాలా బాగుందన్నారు.
Post Top Ad
adg
Sunday, 3 April 2022
Home
interanational
National
చాంగ్ జహేంగ్ 5 బి
భారత్ గగనతలంలో పేలిన చైనా రాకెట్
భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నపుడు
భారత్ గగనతలంలో పేలిన చైనా రాకెట్
భారత్ గగనతలంలో పేలిన చైనా రాకెట్
Tags
# interanational
# National
# చాంగ్ జహేంగ్ 5 బి
# భారత్ గగనతలంలో పేలిన చైనా రాకెట్
# భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నపుడు
About Telugu Post
భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నపుడు
Tags
interanational,
National,
చాంగ్ జహేంగ్ 5 బి,
భారత్ గగనతలంలో పేలిన చైనా రాకెట్,
భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నపుడు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment