ట్రాన్స్మిషన్ లైన్లో ట్రిప్పింగ్ కారణంగా మంగళవారం ఉదయం ముంబయి మహానగరంతోపాటు శివార్లలో ఉన్న థాణె, కల్యాణ్ నగరాలలో సైతం గంటకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే దాదాపు 2500 మెగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర అక్కడకక్కడ విద్యుత్ కోతలు అమలుచేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ముంబయిలోని దాదర్ మాతుంగతోపాటు శివారు ప్రాంతాలైన భందూప్, ములుంద్ తదితర ప్రాంతాలు, పొరుగున ఉన్న థాణె, కల్యాణ్, డోంబివిలి వంటి మెట్రోపాలిటన్ నగరాలలో ఉదయం 10 గంటల నుంచి గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్యాణ్ సమీపంలోని పడ్ఘా వద్ద నున్న మహారాష్ట్ర రాష్ట్ర ట్రాన్స్మిషన్ కంపెనీ సబ్స్టేషన్లో ట్రిప్పింగ్ కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడినట్లు ఒక అధికారి తెలిపారు. గంట సేపటి తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఆ అధికారి తెలిపారు.
Post Top Ad
adg
Tuesday, 26 April 2022
Home
2500 మెగావాట్ల విద్యుత్ కొరత
National
ఉదయం 10 గంటల నుంచి గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
గంటపాటు అంధకారం ముంబయి
గంటపాటు అంధకారం ముంబయి
గంటపాటు అంధకారం ముంబయి
Tags
# 2500 మెగావాట్ల విద్యుత్ కొరత
# National
# ఉదయం 10 గంటల నుంచి గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
# గంటపాటు అంధకారం ముంబయి
About Telugu Post
గంటపాటు అంధకారం ముంబయి
Tags
2500 మెగావాట్ల విద్యుత్ కొరత,
National,
ఉదయం 10 గంటల నుంచి గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది,
గంటపాటు అంధకారం ముంబయి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment