హైదరాబాద్ లోని అమీర్పేట రెడ్డీస్ ల్యాబ్లో ఆశీష్ సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మార్చి 28వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ప్రహరీ పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. వెనుకనుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి చేతిలో ఉన్న సెల్ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడు గురువారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఆర్నగర్ డీఐ రాంప్రసాద్ తెలిపారు.
ఫోన్ లాక్కొని పారిపోయిన దుండగులు
April 01, 2022
0