ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో బీజేపీ తిరిగి విజయ పీఠాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ సాధించిన విజయంలో ఓ తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది. అతడే సత్యకుమార్. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా మారి ప్రస్తుతం యూపీ బీజేపీ ఇంఛార్జిగా ఆయన సేవలందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తనదైన ప్రచార వ్యూహ రచనతో యూపీలోని 403 స్థానాల్లో 135 స్థానాలకు సత్యకుమార్ చేసిన కృషి అనితర సాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యూపీలో బీజేపీ గెలుపునకు మరికొన్ని అంశాలు కూడా దోహదం చేశాయి. అయోధ్య రామాలయం, రైతు చట్టాల రద్దు, మోదీ-యోగీ-అమిత్షా వ్యూహాలు, యాదవ-ముస్లిం పార్టీగా సమాజ్ వాది పార్టీ పై ముద్ర వేయడంలో సక్సెస్, యోగిపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అవినీతి ఆస్కారం ఉండే హోం, రెవెన్యూ, హౌసింగ్, మైన్స్ వంటి శాఖలను యోగి తన వద్దే ఉంచుకోవడం, నేరాలను అదుపు చేయడంతో మహిళల మద్దతు, కరోనా టైంలో ఉచిత రేషన్, విద్యార్థినులకు స్కూటర్లు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజారవాణాలో ఉచిత ప్రయాణం వంటి అంశాలు కూడా బీజేపీ విజయం సాధించడానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
Post Top Ad
adg
Thursday, 10 March 2022
Home
elections
uttarapradesh
గెలుపులో కీలక పాత్ర పోషించిన సత్యకుమార్
తనదైన ప్రచార వ్యూహ రచన
తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది
ఉత్తరప్రదేశ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సత్యకుమార్
ఉత్తరప్రదేశ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సత్యకుమార్
Tags
# elections
# uttarapradesh
# గెలుపులో కీలక పాత్ర పోషించిన సత్యకుమార్
# తనదైన ప్రచార వ్యూహ రచన
# తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది
About Telugu Post
తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది
Tags
elections,
uttarapradesh,
గెలుపులో కీలక పాత్ర పోషించిన సత్యకుమార్,
తనదైన ప్రచార వ్యూహ రచన,
తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment