కోవిడ్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా ఇబ్బందులు పడిందని, దీని కారణంగా సామాన్యుల మరణాలు పెరిగాయన్న రిపోర్టును రాహుల్ ఈ సందర్భంగా ఉటంకించారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకానికి ఎంతో హైప్ ఇచ్చిందని, ఆ పథకం కింద కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం అందివ్వలేదని రాహుల్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం అందిందా? అందలేదే? పేద ప్రజలకు కనీస ఆదాయమైనా వస్తుందా? రావట్లేదు. కుప్పకూలుతున్న చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఊరట లభించిందా? లేదు. వీటిని ప్రధాని ఏమాత్రం పట్టించుకోవడమే లేదు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు వీటికి సంబంధించిన రిపోర్టులను కూడా రాహుల్ ట్యాగ్ చేశారు.
Post Top Ad
adg
Thursday, 24 March 2022
Home
National
ఆయుష్మాన్ భారత్
ఉచిత వైద్యం ఏమైంది?Rahul Gandhi
చిన్న
రాహుల్ ట్వీట్
సూక్ష్మ పరిశ్రమలకు ఊరట లభించిందా?
ఉచిత వైద్యం ఏమైంది? :
ఉచిత వైద్యం ఏమైంది? :
Tags
# National
# ఆయుష్మాన్ భారత్
# ఉచిత వైద్యం ఏమైంది?Rahul Gandhi
# చిన్న
# రాహుల్ ట్వీట్
# సూక్ష్మ పరిశ్రమలకు ఊరట లభించిందా?
About Telugu Post
సూక్ష్మ పరిశ్రమలకు ఊరట లభించిందా?
Tags
National,
ఆయుష్మాన్ భారత్,
ఉచిత వైద్యం ఏమైంది?Rahul Gandhi,
చిన్న,
రాహుల్ ట్వీట్,
సూక్ష్మ పరిశ్రమలకు ఊరట లభించిందా?
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment