జగనన్న విద్యా దీవెనపథకం కింద బుధవారం మరో రూ.709 కోట్లను జమ చేయనున్నారు. అక్టోబరు - డిసెంబరు 2021 త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్ని, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసన్ కోర్సులు చదివే విద్యార్థులకు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే ఈ నిధులను జమ చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1778 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించడం గమనార్హం. ఇపుడు జగన్ ఒక్క త్రైమాసికానికే రూ.709 కోట్లు చెల్లించనుంది.
Post Top Ad
adg
Tuesday, 15 March 2022
Home
Andhra Pradesh
ఇంజనీరింగ్
ఐటీఐ
జగనన్న విద్యా దీవెన క్రింద రూ.709 కోట్లు జమ
డిగ్రీ
పాలిటెక్ని
మెడిసన్ కోర్సులు చదివే విద్యార్థులకు
జగనన్న విద్యా దీవెన క్రింద రూ.709 కోట్లు జమ
జగనన్న విద్యా దీవెన క్రింద రూ.709 కోట్లు జమ
Tags
# Andhra Pradesh
# ఇంజనీరింగ్
# ఐటీఐ
# జగనన్న విద్యా దీవెన క్రింద రూ.709 కోట్లు జమ
# డిగ్రీ
# పాలిటెక్ని
# మెడిసన్ కోర్సులు చదివే విద్యార్థులకు
About Telugu Post
మెడిసన్ కోర్సులు చదివే విద్యార్థులకు
Tags
Andhra Pradesh,
ఇంజనీరింగ్,
ఐటీఐ,
జగనన్న విద్యా దీవెన క్రింద రూ.709 కోట్లు జమ,
డిగ్రీ,
పాలిటెక్ని,
మెడిసన్ కోర్సులు చదివే విద్యార్థులకు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment