ఓవైసీ సెక్యూరిటీ తీసుకోవాలి : అమిత్ షా

Telugu Lo Computer
0


ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికైనా సెక్యూరిటీ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై జరిగిన కాల్పుల ఘటనపై రాజ్యసభలో ప్రస్తావించారు. ఓవైసీకి జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఇస్తామని చెప్పామన్నారు. కానీ సెక్యూరిటీ వద్దని అసదుద్దీన్ తిరస్కరించారన్నారు. ఇప్పటికైనా ఆయన సెక్యూరిటీ తీసుకోవాలని అమిత్ షా అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)