దేశంలో 30 వేల కొత్త కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 30757 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,54,315 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,32,918 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. తాజాగా 541 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,10,413 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 67538 మంది కరోనా నుంచి కోలు కున్నారు. రికవరీ ల సంఖ్య 4,19,10,984 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,74,24,36,288 మందికి కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)