పంజాబ్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది. హుస్పేనివాలాకు ముందే కాన్వాయ్ ను నిరససకారులు అడ్డుకున్నారు. దాదాపు 20నిమిషాల వరకూ స్తంభించిపోవడంతో పర్యటనను రద్దు చేసుకుని మోదీ భటిండా ఎయిర్పోర్టుకు తిరిగి వెళ్లిపోయారు.'మీ సీఎంకు థ్యాంక్స్ చెప్పండి. భటిండా ఎయిర్పోర్టు వరకూ ప్రాణాలతో రాగలిగా' అంటూ కామెంట్ చేశారు. ప్రధాని వస్తుండటంతో అవాంతరాలు లేకుండా చూసుకోవాల్సిన అధికారుల లోపమే దీనికి కారణమని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Post Top Ad
adg
Wednesday, 5 January 2022
Home
కాన్వాయ్ ను నిరససకారులు అడ్డుకున్నారు
పంజాబ్ పర్యటన
పర్యటన రద్దు
సీఎంకు థ్యాంక్స్ చెబుతున్నా: మోదీ
సీఎంకు థ్యాంక్స్ చెబుతున్నా: మోదీ
సీఎంకు థ్యాంక్స్ చెబుతున్నా: మోదీ
Tags
# కాన్వాయ్ ను నిరససకారులు అడ్డుకున్నారు
# పంజాబ్ పర్యటన
# పర్యటన రద్దు
# సీఎంకు థ్యాంక్స్ చెబుతున్నా: మోదీ
About Telugu Post
సీఎంకు థ్యాంక్స్ చెబుతున్నా: మోదీ
Tags
కాన్వాయ్ ను నిరససకారులు అడ్డుకున్నారు,
పంజాబ్ పర్యటన,
పర్యటన రద్దు,
సీఎంకు థ్యాంక్స్ చెబుతున్నా: మోదీ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment