సిరీస్‌ దక్షిణాఫ్రికా కైవసం!

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియా కల కళ్లలయింది నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)