చిరంజీవి భోగి దోశ!

Telugu Lo Computer
0


భోగి పండగను కుటుంబంతో కలిసి జరుపుకొన్న చిరంజీవి దోశలు వేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను చిరుతో పాటు మిగతా మెగాహీరోలు, సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి దోశలు వేసి అలరించారు. భోగి పండను కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్​ చేసుకున్నారు. ఈ క్రమంలో తనలోని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను హీరో వరుణ్​ తేజ్ ట్వీట్ చేశారు. అభిమానులకు భోగీ శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి కూడా ఓ వీడియోను తన ఇన్​స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)