పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల రికవరీలు

Telugu Lo Computer
0


తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 2,85,914 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,23,018 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. దేశంలో తాజాగా 665 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,91,127 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,99,073 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,73,70,971 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,63,58,44,536 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 59,50,731 మందికి కరోనా వ్యాక్సిన్లు ఆరోగ్య శాఖ వేసింది .

Post a Comment

0Comments

Post a Comment (0)