భారీగా పెరిగిన కరోనా కేసులు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 22,775 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,04,781 కు చేరింది. దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.32 శాతంగా ఉంది. దేశంలో తాజాగా 406 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,949 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇండియా లో ఇప్పటి వరకు ఓమిక్రాన్ 1431 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఓమిక్రాన్ కేసులు, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్ రాష్ట్రంలో 115, కేరళలో 109, రాజస్థాన్ లో 69, తెలంగాణ రాష్ట్రంలో 62 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఓమిక్రాన్ నుంచి 488 మంది కోలుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)