ప్రముఖ దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డి (86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన శోభన్ బాబు, ఎఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి ప్రముఖ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
పి. చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత
January 03, 2022
0