తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తెసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. తక్కువ లక్షణాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు కరోనా బారిన పడ్డారు. దీంతో పాటు టీఎంసీ లీడర్ ఎంపీ డెరిక్ ఓబ్రయిన్, ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే వంటి రాజకీయ నాయకులు కరోనా బారినపడిన వారిలో ఉన్నారు.
రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్.
January 03, 2022
0