రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని వార్ధా జిల్లాలో సోమవారం అర్థరాత్రి యావత్మాల్ , వార్ధా రోడ్డు పై సంభవించింది. కాగా  మహారాష్ట్ర లోని సావంగిలోని గల వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కారులో యావత్మాల్ – వార్ధా రోడ్డు లో ప్రయాణిస్తున్నారు. ఇందులో గోండియా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్ డేల్ కుమారుడు ఆవిష్కార్ రహంగ్ డెల్ ఉన్నారు. వార్ధా రోడ్డులో సెల్సురా గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి వంతన పై నుంచి కింద పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కుమారుడుతో సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు.అయితే వంతన దాదాపు 50 అడుగుల లోతు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)