ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు

Telugu Lo Computer
0


టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఆంధ్రప్రదేశ్  సీఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీటీవోగా ఉన్న కాలంలో ప్రభుత్వానికి ఫోర్జరీ సమాచారం ఇచ్చారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని సెక్షన్ 477A, 465,420 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. తొందరలోనే ఆయన్ను విచారణకు పిలిచే అవకాశముంది.

Post a Comment

0Comments

Post a Comment (0)