కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో బిచ్కుంద మండలంలో ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బిచ్కుంద మండలంలోని శాంతపూర్ గేట్ సమీపంలో 161 వ నేషనల్ హైవే పై లారీని క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)