హైదరాబాద్ రాధాస్వామి కాలనీ రాక్ప్రైడ్ అపార్ట్మెంట్లో అజీజ్తో పాటు ప్రదీప్ అనే మరో వ్యక్తి వృభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల లు సమాచారం అందఃగా పక్క ప్లాన్ తో రాధాస్వామి కాలనీ రాక్ప్రైడ్ అపార్ట్మెంట్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 201లో దాడి చేసి వ్యభిచార గృహం నిర్వాహకుడు కుత్బాల్లాపూర్కు చెందిన ఎండీ అజీజ్, నిజాంపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విటుడు సుబ్రహ్మణ్యంతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4 వేల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Post a Comment
0Comments
3/related/default